ETV Bharat / state

హనుమాన్​ స్మరణలో పశ్చిమగోదావరి జిల్లా

author img

By

Published : May 29, 2019, 6:17 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో హనుమాన్​ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాలంగి ఆంజనేయ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పెరవలి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

హనుమాన్​ స్మరణలో పశ్చిమగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లాలో హనుమాన్​ జయంతి వేడుకలు
పశ్చిమగోదావరి జిల్లాలో హనుమాన్​ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల్లోని ఆంజనేయ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. పెరవలి జాతీయ రహదారి పక్కన గల అభయాంజనేయ ఆలయంలో లక్ష తమలపాకులతో పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం గుర్వాయగూడెంలో స్వామి వారిని వేకువ జామునే పంచామృతాలతో అభిషేకించారు. వడమాలలు సమర్పించారు. అన్నదానం చేశారు.

ఇవీ చదవండి..ఘనంగా శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ రథోత్సవం

పశ్చిమగోదావరి జిల్లాలో హనుమాన్​ జయంతి వేడుకలు
పశ్చిమగోదావరి జిల్లాలో హనుమాన్​ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల్లోని ఆంజనేయ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. పెరవలి జాతీయ రహదారి పక్కన గల అభయాంజనేయ ఆలయంలో లక్ష తమలపాకులతో పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం గుర్వాయగూడెంలో స్వామి వారిని వేకువ జామునే పంచామృతాలతో అభిషేకించారు. వడమాలలు సమర్పించారు. అన్నదానం చేశారు.

ఇవీ చదవండి..ఘనంగా శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ రథోత్సవం

Bhubaneswar (Odisha), May 29 (ANI): Naveen Patnaik took oath as the Chief Minister of Odisha along with his new cabinet on Wednesday. This is Patnaik's 5th consecutive term as the Chief Minister of the state. Ranendra Pratap Swain and Arun Kumar Sahu also took oath as ministers in Odisha Government. Gita Mehta, prominent Indian writer and sister of Naveen Patnaik was also present at the ceremony. Patnaik-led BJD swept the assembly polls in Odisha.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.