ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ ఊరందరికీ సరకుల పంపిణీ

author img

By

Published : Apr 9, 2020, 4:51 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో గ్రామంలో అడపా శ్రీనివాసరావు అనే వ్యక్తి గ్రామస్తులకు బియ్యం, కూరగాయలు పంచారు. ఒక్కో కుటుంబానికి పది కేజీల బియ్యం, 5 కేజీల కూరగాయలు పంపిణీ చేశారు.

essential commodities to villagers at ramasingi villag
లాక్​డౌన్​ వేళ.. ఊరందరికీ సరకుల పంపిణీ

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన అడపా శ్రీనివాసరావు గ్రామస్తులకు 12 టన్నుల బియ్యం, 5 టన్నుల కూరగాయలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి పది కేజీల బియ్యం, 5 కేజీల కూరగాయలు అందించారు.

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన అడపా శ్రీనివాసరావు గ్రామస్తులకు 12 టన్నుల బియ్యం, 5 టన్నుల కూరగాయలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి పది కేజీల బియ్యం, 5 కేజీల కూరగాయలు అందించారు.

ఇదీ చదవండి: కన్నబిడ్డను తాకలేక తల్లడిల్లిన​ తల్లి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.