ETV Bharat / state

బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - groceries distribution to poor people

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బైబిల్ మిషన్ స్వస్థతశాల ఆధ్వర్యంలో 400 కుటుంబాలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. కరోనా సహాయనిధి కింద ప్రభుత్వానికి 3 లక్షల రూపాయలు అందజేసినట్లు తెలిపారు.

west godavari district
నిత్యవసర వస్తువులు పంపిణీ
author img

By

Published : Apr 30, 2020, 8:06 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 400 కుటుంబాలకు బైబిల్ మిషన్ స్వస్థతశాల ప్రతినిధులు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. బియ్యం, నూనె, పంచదార, కందిపప్పు, గ్లూకోజ్ ప్యాకెట్లు, చింతపండు, కూరగాయలను అందజేశారు. మత ప్రబోధకుడు దైవ రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా సహాయనిధి కింద ప్రభుత్వానికి 3 లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 400 కుటుంబాలకు బైబిల్ మిషన్ స్వస్థతశాల ప్రతినిధులు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. బియ్యం, నూనె, పంచదార, కందిపప్పు, గ్లూకోజ్ ప్యాకెట్లు, చింతపండు, కూరగాయలను అందజేశారు. మత ప్రబోధకుడు దైవ రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా సహాయనిధి కింద ప్రభుత్వానికి 3 లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

అటవీ భూమిపై కన్ను… ఖాళీ చేయాలంటూ గ్రామస్తులపై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.