ప్రతి ఒక్కరూ 'ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి' అన్న సూత్రాన్ని విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తాను చదువుకున్న కళాశాలలో విద్యార్థులతో కలిసి ఆమె కొద్ది సేపు గడిపారు. అనంతరం బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన బాలికల విద్యార్థులతో 'మనబడి నాడు-నేడు' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పంచుకున్నారు.
ఇదీ చూడండి: