ETV Bharat / state

కేంద్రం చావు కబురు చల్లగా చెప్పింది: నారాయణ

పోలవరం ప్రాజెక్టు డ్యామ్‌ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పటంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రపంచంలో ఎక్కడైనా ప్రాజెక్టులు పూర్తైన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

author img

By

Published : Oct 26, 2020, 8:05 PM IST

cpi_narayana
cpi_narayana
మీడియాతో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

రాజకీయ చదరంగంలో పోలవరం నిమజ్జనానికి గురవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డ్యామ్‌ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పిందని మండిపడ్డారు. ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రపంచంలో ఎక్కడైనా ప్రాజెక్టులు పూర్తైన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

మీడియాతో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

రాజకీయ చదరంగంలో పోలవరం నిమజ్జనానికి గురవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డ్యామ్‌ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పిందని మండిపడ్డారు. ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రపంచంలో ఎక్కడైనా ప్రాజెక్టులు పూర్తైన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఇదీ చదవండి

పోలవరం 'డ్యామ్' నిర్మాణానికే నిధులు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.