ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా పార్టీల ప్రచారం - TDP

రాష్ట్రంలో ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో తెదేపా, భాజపా అభ్యర్థులు గ్రామాల్లో తిరుగుతూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా ప్రచారం
author img

By

Published : Mar 24, 2019, 6:56 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఉండి నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి, తెదేపా ఎంపీ అభ్యర్థి శివరామరాజు విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో మరోసారి తెదేపా అధికారంలోకి వచ్చేలా దీవించాలని వారు ప్రజల్ని కోరారు. ఏలూరులో భాజపా అభ్యర్థి నాగం శివ జోరుగా ప్రచారం నిర్వహించారు. భాజపా అధికారంలోకి వస్తే ఏలూరులో వ్యవసాయ పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవి చదవండి

ఎన్నికల వేళ అలజడులను ఉపేక్షించం

పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఉండి నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి, తెదేపా ఎంపీ అభ్యర్థి శివరామరాజు విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో మరోసారి తెదేపా అధికారంలోకి వచ్చేలా దీవించాలని వారు ప్రజల్ని కోరారు. ఏలూరులో భాజపా అభ్యర్థి నాగం శివ జోరుగా ప్రచారం నిర్వహించారు. భాజపా అధికారంలోకి వస్తే ఏలూరులో వ్యవసాయ పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవి చదవండి

ఎన్నికల వేళ అలజడులను ఉపేక్షించం

Mumbai, Mar 21 (ANI): The festival of colours is here and Bollywood celebrities are going all out to celebrate it. Bollywood celebrities took to their social media accounts and extended Holi greetings to the entire nation. Celebs like Amitabh Bachchan, Akshay Kumar, Anil Kapoor, Preity Zinta and Esha Deol were among the first to send across Holi wishes to fans. The entire nation is dipped in mood of festivity today.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.