బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ ఎండీ తోట కన్నారావు, డైరెక్టర్లు తోట వెంకటరమణ, తోట సురేంద్రపై అభియోగాలు దాఖలయ్యాయి. ఐడీబీఐ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్య లు తీసుకుంది. తప్పుడు పత్రాలతో 51 కోట్ల రూపాయలు రుణం పొంది దుర్వినియోగం చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చదవండి:
ఎందుకంత తొందర.. రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం