ETV Bharat / state

కొవ్వూరులోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్​పై సీబీఐ కేసు - west godavari district latest news

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో కోట్ల రూపాయలు రుణం పొంది దుర్వినియోగం చేశారన్న అభియోగంతో కేసు నమోదైంది.

CBI CASE filed on SRI KRISHNA AGRI PROCESS in kovvuru
CBI CASE filed on SRI KRISHNA AGRI PROCESS in kovvuru
author img

By

Published : Aug 26, 2020, 8:46 PM IST

బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్​పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ ఎండీ తోట కన్నారావు, డైరెక్టర్లు తోట వెంకటరమణ, తోట సురేంద్రపై అభియోగాలు దాఖలయ్యాయి. ఐడీబీఐ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్య లు తీసుకుంది. తప్పుడు పత్రాలతో 51 కోట్ల రూపాయలు రుణం పొంది దుర్వినియోగం చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి:

బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్​పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ ఎండీ తోట కన్నారావు, డైరెక్టర్లు తోట వెంకటరమణ, తోట సురేంద్రపై అభియోగాలు దాఖలయ్యాయి. ఐడీబీఐ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్య లు తీసుకుంది. తప్పుడు పత్రాలతో 51 కోట్ల రూపాయలు రుణం పొంది దుర్వినియోగం చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి:

ఎందుకంత తొందర.. రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.