ETV Bharat / state

''తెదేపాతోనే రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధ్యం''

తెలుగుదేశం పాలనతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే బండారు మాధవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాశీ పట్నంలో పర్యటించారు.

author img

By

Published : Apr 2, 2019, 5:12 PM IST

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు మాధవ్
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు మాధవ్
తెలుగుదేశం పాలనతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే బండారు మాధవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాశీ పట్నంలోపర్యటించారు. ఇంటింటికీతిరిగి తెదేపా ప్రభుత్వంచేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ప్రజలంతా తెదేపాకు అండగా నిలవాలని..నరసాపురం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు మాధవ్
తెలుగుదేశం పాలనతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే బండారు మాధవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాశీ పట్నంలోపర్యటించారు. ఇంటింటికీతిరిగి తెదేపా ప్రభుత్వంచేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ప్రజలంతా తెదేపాకు అండగా నిలవాలని..నరసాపురం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.