ETV Bharat / state

అన్యాయం జరిగిందని అంగన్‌వాడి కేంద్రాలకు తాళాలు - అంగన్వాడి మహిళకు అన్యాయం కేంద్రనికి తాళం

అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఇద్దరు మహిళలు పోరాటం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అంగన్‌వాడి కేంద్రాలకు తాళం వేశారు. విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ సంఘటనలతో చిన్న పిల్లలు ఆరుబయట ఆకలి తీర్చుకుంటున్నారు.

అంగన్వాడి మహిళకు అన్యాయం..కేంద్రనికి తాళం
author img

By

Published : Oct 16, 2019, 11:50 PM IST

అంగన్వాడి మహిళకు అన్యాయం..కేంద్రనికి తాళం

విశాఖలో ఇలా...

విశాఖ మన్యంలోని అరకులోయ మాలి అంగన్వాడి ఆయా పోస్టు ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని భాగమతి అనే మహిళ కేంద్రానికి తాళం వేసింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత ఆరు రోజుల నుంచి అంగన్వాడి భవనానికి తాళం వేసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో అలా

తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులే పనిచేయాలి.. మీరు పనిచేయడానికి వీల్లేదంటూ.. అంగన్వాడీ కేంద్రానికి అధికార నాయకుడొకరు తాళం వేశారు. భవనం తాళం తీస్తే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. అంగన్వాడీ సిబ్బంది ఆరుబయటే తరగతులు నిర్వహించారు. చిన్నారులకు అక్కడే భోజనాలు వడ్డించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి బాపిరాజుగూడెంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

ఇదీ చదవండి:'పిఠాపురం మహారాజా కళాశాల అభివృద్ధికి కృషిచేస్తా'

అంగన్వాడి మహిళకు అన్యాయం..కేంద్రనికి తాళం

విశాఖలో ఇలా...

విశాఖ మన్యంలోని అరకులోయ మాలి అంగన్వాడి ఆయా పోస్టు ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని భాగమతి అనే మహిళ కేంద్రానికి తాళం వేసింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత ఆరు రోజుల నుంచి అంగన్వాడి భవనానికి తాళం వేసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో అలా

తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులే పనిచేయాలి.. మీరు పనిచేయడానికి వీల్లేదంటూ.. అంగన్వాడీ కేంద్రానికి అధికార నాయకుడొకరు తాళం వేశారు. భవనం తాళం తీస్తే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. అంగన్వాడీ సిబ్బంది ఆరుబయటే తరగతులు నిర్వహించారు. చిన్నారులకు అక్కడే భోజనాలు వడ్డించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి బాపిరాజుగూడెంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

ఇదీ చదవండి:'పిఠాపురం మహారాజా కళాశాల అభివృద్ధికి కృషిచేస్తా'

Intro:అంగన్వాడీ కార్యకర్త పోస్టులో అన్యాయం జరిగిందని పేర్కొంటూ విశాఖ మన్యంలోని అరకులోయ మండలం మాలి వలస గ్రామం లో అంగన్వాడి భవనానికి తాళం వేసిన ఘటన చోటు చేసుకుంది ఇటీవల అంగన్వాడి ఆయా పోస్టుకు జరిగిన ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ గ్రామానికి చెందిన భాగమతి అనే మహిళ కేంద్రానికి తాళం వేసింది


Body:గ్రామంలో లో జగన్ వాడి భవన నిర్మాణానికి తమ అ స్థలాన్ని విరాళంగా ఇచ్చామని అయినప్పటికీ అధికారులు కుమ్మక్కై కార్యకర్త పోస్టును వేరొకరికి చేశారని ఆమె ఆరోపించారు తమకు న్యాయం చేయాలని కోరుతూ గత ఆరు రోజుల నుంచి అంగన్వాడి భవనానికి తాళం వేశారు


Conclusion:ఆరు రోజుల నుంచి చిన్నారులకు పోషకాహారం అందని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.