ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో జరిగింది.

author img

By

Published : Dec 22, 2020, 4:43 PM IST

A Man Was Died
ఒక వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఓ వ్యక్తి మృతి చెందాడు. దెందులూరుకి చెందిన గంధం పోతురాజు ఇంట్లో మోటర్ స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఓ వ్యక్తి మృతి చెందాడు. దెందులూరుకి చెందిన గంధం పోతురాజు ఇంట్లో మోటర్ స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

13 వేల మందిపై.. కొవాగ్జిన్ ట్రయల్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.