ETV Bharat / state

సచివాలయ భవనాలకు పార్టీ రంగులు తొలగింపు

author img

By

Published : Jun 29, 2020, 10:13 AM IST

హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల మేరకు కార్యాలయ భవనాలకు తెలుపు రంగు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజయనగరం జిల్లాలోని గ్రామ సచివాలయ భవనాలకు పార్టీ రంగులను తొలగించింది.

white colour came for gram sachivalayam in vijayanagaram district
గ్రామ సచివాలయాలకు శ్వేత రంగులు

విజయనగరం జిల్లాలోని కార్యాలయ భవనాలకు తెలుపు రంగులు వేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో పార్టీ రంగుల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం వల్ల తెలుపు రంగులు వేస్తున్నారు. జిల్లాలోని డెంకాడ, పదతడివాడ, అక్కివరం తదితర గ్రామ సచివాలయ భవనాలకు గతంలో ఉన్న వైకాపా రంగులు తొలగించారు.

ఇదీ చదవండి :

విజయనగరం జిల్లాలోని కార్యాలయ భవనాలకు తెలుపు రంగులు వేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో పార్టీ రంగుల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం వల్ల తెలుపు రంగులు వేస్తున్నారు. జిల్లాలోని డెంకాడ, పదతడివాడ, అక్కివరం తదితర గ్రామ సచివాలయ భవనాలకు గతంలో ఉన్న వైకాపా రంగులు తొలగించారు.

ఇదీ చదవండి :

గ్రామ సచివాలయాలకు తెలుపు రంగు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.