ETV Bharat / state

పడిపోయిన సిగ్నల్ స్తంభం.. నిలిచిన రైళ్ల రాకపోకలు - విజయనగరంలో నిలిచిన రైళ్ల రాకపోకలు వార్తలు

విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లే రైలు మార్గంలో సిగ్నల్ స్తంభం పడిపోయింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Train stops between Vijayanagaram Korukonda
author img

By

Published : Oct 30, 2019, 12:20 PM IST

విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లే రైలు మార్గంలో సిగ్నల్ స్తంభం పడిపోయింది. ఈ కారణంగా.. రాయగఢ, పలాస నుంచి వచ్చే రైళ్లు విజయనగరం జంక్షన్‌లో నిలిపివేశారు. చాలా సమయం పాటు రైళ్లు ఆగిపోయిన కారణంగా... ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

ఇదీ చదవండి:

విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లే రైలు మార్గంలో సిగ్నల్ స్తంభం పడిపోయింది. ఈ కారణంగా.. రాయగఢ, పలాస నుంచి వచ్చే రైళ్లు విజయనగరం జంక్షన్‌లో నిలిపివేశారు. చాలా సమయం పాటు రైళ్లు ఆగిపోయిన కారణంగా... ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

ఇదీ చదవండి:

లొకేషన్​ విషయంలో గూగుల్​ మోసం చేస్తోందా?

Intro:Body:

taza


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.