ETV Bharat / state

'290 మంది పేదలకు ఆనాడే పట్టాలిచ్చారు.. ఇప్పటికీ భూమి ఇవ్వలేదు'

author img

By

Published : Jun 16, 2020, 6:48 AM IST

గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినప్పటికీ... వారికి ఇంతవరకు స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఈ సమస్యను పరిష్కరించాలని విజయనగరం జిల్లా తెదేపా నేతలు డిమాండ్ చేశారు. భోగాపురం తహసీల్దార్ కు.. వినతి పత్రం అందజేశారు.

tdp leader mpp bangar raju
తహసీల్దార్​కు వినతి పత్రం అందజేస్తున్న మాజీ ఎంపీపీ బంగార్రాజు

విజయనగరం జిల్లా భోగాపురం మేజర్ పంచాయతీలో 290 మంది పేద ప్రజలకు గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినా.. వారికి ఇంతవరకు స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని పార్టీ మాజీ ఎంపీపీ బంగార్రాజు.. మండల తహసీల్దార్​ను డిమాండ్​ చేశారు.

గొల్లపేట ప్రాంతంలో వారందరికీ గృహాలు కట్టుకునేందుకు వీలుగా స్థల పరిశీలన చేసి అప్పటి ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఎన్నికలు రాగా.. స్థలాలను చదును చేయకుండా వదిలేరన్నారు.

విజయనగరం జిల్లా భోగాపురం మేజర్ పంచాయతీలో 290 మంది పేద ప్రజలకు గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినా.. వారికి ఇంతవరకు స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని పార్టీ మాజీ ఎంపీపీ బంగార్రాజు.. మండల తహసీల్దార్​ను డిమాండ్​ చేశారు.

గొల్లపేట ప్రాంతంలో వారందరికీ గృహాలు కట్టుకునేందుకు వీలుగా స్థల పరిశీలన చేసి అప్పటి ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఎన్నికలు రాగా.. స్థలాలను చదును చేయకుండా వదిలేరన్నారు.

ఇవీ చూడండి:

కుక్కను తప్పించబోయి.. విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.