ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ - విజయనగరం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి సందర్భంగా విజయనగరంలో వైకాపా నాయకులు కూరగాయలు, సరుకులు పంచి పెట్టారు.

vijayanagaram district
పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణి
author img

By

Published : Apr 18, 2020, 2:42 PM IST

భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి సందర్భంగా విజయనగరం వైకాపా నాయకులు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పిళ్ళ విజయ కుమార్, రౌతు శ్రీనివాస్ రావు (చంటి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇదీ చదవండి:

భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి సందర్భంగా విజయనగరం వైకాపా నాయకులు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పిళ్ళ విజయ కుమార్, రౌతు శ్రీనివాస్ రావు (చంటి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇదీ చదవండి:

సాలూరులో పేదలకు సరుకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.