విజయనగరం జిల్లా గుర్ల మండలం పల్లె గండ్రేడులో అక్రమ ఇసుక నిల్వలపై స్పెషల్ బ్రాంచ్ ఏఎస్పీ శ్రీదేవి రావు దాడులు నిర్వహించారు. సుమారు 300 టన్నుల ఇసుక నిల్వను అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో గుర్ల రెవెన్యూ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: