విజయనగరం జిల్లా సాలూరులో ఉన్న ఏపీ ఫైబర్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో లాక్డౌన్ అనంతరం కరోనా వ్యాప్తి చెందకుండా విడతల వారీగా ఉద్యోగులను అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ సగం మంది సిబ్బంది విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఎనిమిది గంటల పనిదినాన్ని ఏడున్నర గంటలకు తగ్గించారు.
ఇదీచదవండి.