ETV Bharat / state

పేదలకు విశ్రాంతి ఉపాధ్యాయుడు నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : May 2, 2020, 9:46 AM IST

లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురం గ్రామానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు మర్రాపు.లక్ష్యం నాయుడు మండలంలోని 750 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

retired teacher Distributing essentials things
పేదలకు విశ్రాంతి ఉపాధ్యాయుడు నిత్యావసరాలు పంపిణీ


విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాల్లో వెంకటరాజపురం గ్రామానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు మర్రాపు.లక్ష్యం నాయుడు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాసంగి,వెంకటరాజపురం, గవరమ్మపేట గ్రామాల్లో 750 నిరుపేద కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి సరకులు అందజేశారు. అనంతరం గ్రామాల్లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు.

retired teacher Distributing essentials things
పేదలకు విశ్రాంతి ఉపాధ్యాయుడు నిత్యావసరాలు పంపిణీ

ఇవీ చూడండి...

కాంక్రీటు తూములో మానవ అస్థిపంజరం!


విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాల్లో వెంకటరాజపురం గ్రామానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు మర్రాపు.లక్ష్యం నాయుడు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాసంగి,వెంకటరాజపురం, గవరమ్మపేట గ్రామాల్లో 750 నిరుపేద కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి సరకులు అందజేశారు. అనంతరం గ్రామాల్లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు.

retired teacher Distributing essentials things
పేదలకు విశ్రాంతి ఉపాధ్యాయుడు నిత్యావసరాలు పంపిణీ

ఇవీ చూడండి...

కాంక్రీటు తూములో మానవ అస్థిపంజరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.