ETV Bharat / state

వినాయక చవితి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి

వినాయకచవితికి పోలీసులు ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏఎస్పీ గౌతమి సాలి ఈ చర్యలు గురించి మీడియా సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Aug 24, 2019, 11:45 PM IST

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ

వినాయకచవితి సందర్భంగా ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏఎస్పీ గౌతమి సాలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆమె... ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని చెప్పారు. ఊరేగింపులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేపట్టాలని సూచించారు. ముందుగా పోలీసుల అనుమతి తీసుకుని ఊరేగింపులు చేపట్టాలని చెప్పారు. బాణాసంచా కాలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. వినాయక నిమజ్జనం చేసేటప్పుడు కూడా పోలీసుల అనుమతి ఉండాలని అన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ

వినాయకచవితి సందర్భంగా ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏఎస్పీ గౌతమి సాలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆమె... ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని చెప్పారు. ఊరేగింపులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేపట్టాలని సూచించారు. ముందుగా పోలీసుల అనుమతి తీసుకుని ఊరేగింపులు చేపట్టాలని చెప్పారు. బాణాసంచా కాలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. వినాయక నిమజ్జనం చేసేటప్పుడు కూడా పోలీసుల అనుమతి ఉండాలని అన్నారు.

ఇదీ చూడండి

రాజధాని సమస్య ఒక ప్రాంతానిదే కాదు...ప్రజలందరిదీ'

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:గుంటూరు జిల్లా వరద లంక గ్రామాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన నిత్యావసర సరుకుల లో టైం అయిపోయిన నూనె ప్యాకెట్లు కుళ్ళిన ఉల్లిపాయలు ఉడకని కందిపప్పు పంపిణీ చేశారని ప్రజలు వ్యక్తం చేశారు రైతు సంఘం నాయకులు లంక గ్రామాల్లో పర్యటించి ప్రజలకి పనికి రాణివి ఇచ్చారని ప్రభుత్వం వెనక్కి తీసుకొని మంచి ఇవ్వాలని ఇవ్వని పక్షంలో ఆందోళన చేస్తామని రైతు సంఘ కార్మికులు అన్నారు ఈ విషయం మీద స్థానిక ఎమ్మార్వో అడిగితే 146 పైకి వచ్చిన మాట వాస్తవం తిరిగి తీసుకుంటున్నామని మళ్ళీ వాళ్ళకి మొత్తం ఇస్తామని ఎమ్మార్వో జాన్ పీటర్ అన్నారు

బైట్ అప్పారావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు

బైట్ జాన్ పీటర్ ఎమ్మార్వో కొల్లూరు


Conclusion:లంక గ్రామాల్లో వరద ప్రాంతాల్లో నాసిరకం సరుకులు పంపిణీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.