ETV Bharat / state

రామతీర్థం ఘటన నిందితులకు 14 రోజుల రిమాండ్

author img

By

Published : Jan 21, 2021, 9:21 PM IST

రామతీర్థం ఘటనలో ఏడుగురు నిందితులకు విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటనపై ఈనెల 2న ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయగా..కేసునమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.

రామతీర్థం ఘటన నిందితులకు 14 రోజుల రిమాండ్
రామతీర్థం ఘటన నిందితులకు 14 రోజుల రిమాండ్

రామతీర్థం ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు విజయనగరం కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. రామకృష్ణ, పాపునాయుడు, జగన్నాథం, శ్రీహరి, నాగరాజు, పైడిరాజులను రిమాండ్​కు తరలించారు. అనారోగ్యం కారణంగా రవిశేఖర్‌ను ఆసుపత్రిలో చేర్పించారు.

రామతీర్థం ఘటనపై ఈనెల 2న ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయగా..కేసునమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.

రామతీర్థం ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు విజయనగరం కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. రామకృష్ణ, పాపునాయుడు, జగన్నాథం, శ్రీహరి, నాగరాజు, పైడిరాజులను రిమాండ్​కు తరలించారు. అనారోగ్యం కారణంగా రవిశేఖర్‌ను ఆసుపత్రిలో చేర్పించారు.

రామతీర్థం ఘటనపై ఈనెల 2న ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయగా..కేసునమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.

ఇదీచదవండి: రామతీర్థంలో సిట్ పర్యటన.. దర్యాప్తు పురోగతిపై ఆరా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.