ETV Bharat / state

కళాజాతతో.. కరోనాపై అవగాహన

విజయనగరం జిల్లాలో కరోనా నియంత్రణకు పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

author img

By

Published : Apr 30, 2020, 3:33 PM IST

vizianagaram
కరోనా పై అవగాహన కల్పిస్తున్న పోలీసు అధికారులు...

విజయనగరం జిల్లా పార్వతీపురంలో కరోనా నియంత్రణ చర్యలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏఎస్పీ బిందుమాధవి ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు. పట్నంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద కళాకారుల ప్రదర్శన చేశారు. సామాజిక దూరం పాటిద్దాం కరోనాను నియంత్రిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఏఎస్పీ బిందుమాధవి కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు వివరించారు. సీఐ దాశరధి, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

విజయనగరం జిల్లా పార్వతీపురంలో కరోనా నియంత్రణ చర్యలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏఎస్పీ బిందుమాధవి ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు. పట్నంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద కళాకారుల ప్రదర్శన చేశారు. సామాజిక దూరం పాటిద్దాం కరోనాను నియంత్రిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఏఎస్పీ బిందుమాధవి కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు వివరించారు. సీఐ దాశరధి, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

చుట్టుముట్టిన కష్టాలు.. మామిడి రైతు కన్నీళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.