ETV Bharat / state

కాపాడటానికి వెళ్లాడు... ప్రాణాలు పోగొట్టుకున్నాడు

తోటి వ్యక్తి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చివరికి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు.

author img

By

Published : Sep 23, 2019, 5:57 PM IST

చెరువులో పడి వ్యక్తి మృతి
చెరువులో పడి వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా ఎస్ ​కోట మండలం పోతనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రసాద్​ అనే వ్యక్తి పశువులను కాయటానికి స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. సమీపంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రసాద్​ ను రక్షించి బయటకి తీసుకువచ్చారు. ఈ ప్రయత్నంలో సత్తిబాబు అనే వ్యక్తి చెరువులో మునిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్తిబాబును ఎస్​ కోట ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

చెరువులో పడి వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా ఎస్ ​కోట మండలం పోతనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రసాద్​ అనే వ్యక్తి పశువులను కాయటానికి స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. సమీపంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రసాద్​ ను రక్షించి బయటకి తీసుకువచ్చారు. ఈ ప్రయత్నంలో సత్తిబాబు అనే వ్యక్తి చెరువులో మునిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్తిబాబును ఎస్​ కోట ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

20రోజుల కవలల్ని చెరువులో ముంచి చంపిన తల్లిదండ్రులు

Intro:ap_knl_71_08_ennikala_pracharam_av_c7

ఎన్నికల ప్రచారానికి ఒక రోజే సమయం ఉండడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారాలు హోరెత్తిస్తున్నారు.ఆదోని మండలం కపటి,మంత్రికి,సుల్తానాపురం,డోదన్నగేరి గ్రామాల్లో తెదేపా అభ్యర్థి మీనాక్షి నాయుడు ప్రచారం చేశారు.338 కోట్ల వ్యయంతో హంద్రి నివ ద్వారా ఎత్తి పోతల పథకం ద్వారా 18 గ్రామాలకు తాగునీరు,సాగునీరు ఇవ్వడానికి చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు.వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లను వేయాలని అభ్యర్థించారు.


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.