ETV Bharat / state

సొంత వాహనానికి మైక్​ పెట్టుకుని కరోనాపై ఎమ్మెల్యే అవగాహన - సొంత వాహనానికి మైక్ పెట్టుకుని ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే

కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి తన వాహనానికి మైక్ పెట్టుకున్నారు. విజయనగరం జిల్లాలో ప్రధాన కూడలి వద్ద వాహనంలో తిరుగుతూ కరోనా నివాహణ చర్యలు చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు.

mla-kolagatla
mla-kolagatla
author img

By

Published : Apr 2, 2020, 8:06 AM IST

సొంత వాహనానికి మైక్ పెట్టుకుని ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే

విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి తన సొంత వాహనానికి మైక్ కట్టుకున్నారు. మైక్​లో మాట్లాడుతూ కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విజయనగరంలోని ప్రధాన కూడళ్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పుకుంటూ తిరుగుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వాహనాలపై స్టిక్కర్లను చింపేశారు. అనవసరమైన కారణాలతో బయటకి వస్తే ఆ వాహనాలను సీజ్ చేయమని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. లాక్‌డౌన్‌ పాటించి కుటుంబాలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి: కరోనా పాజిటివ్ కేసులు: ఏయే జిల్లాలో ఎంతమంది..?

సొంత వాహనానికి మైక్ పెట్టుకుని ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే

విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి తన సొంత వాహనానికి మైక్ కట్టుకున్నారు. మైక్​లో మాట్లాడుతూ కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విజయనగరంలోని ప్రధాన కూడళ్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పుకుంటూ తిరుగుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వాహనాలపై స్టిక్కర్లను చింపేశారు. అనవసరమైన కారణాలతో బయటకి వస్తే ఆ వాహనాలను సీజ్ చేయమని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. లాక్‌డౌన్‌ పాటించి కుటుంబాలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి: కరోనా పాజిటివ్ కేసులు: ఏయే జిల్లాలో ఎంతమంది..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.