ETV Bharat / state

చీపురుపల్లి క్వారంటైన్ నుంచి 106 మంది ఇంటికి

author img

By

Published : May 27, 2020, 10:20 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లి క్వారైంటైన్ కేంద్రం నుంచి 106 మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించేశారు. అందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ రావటంతో తరలించినట్టు అధికారులు తెలిపారు.

migrate workers of vizianagaram dst  chipurapalli quarantine realised after tested negative
migrate workers of vizianagaram dst chipurapalli quarantine realised after tested negative

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని క్వారంటైన్ కేంద్రంలో 106 మంది వలస కూలీలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్ రావటంతో వారిని ఇంటికి పంపించడానికి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని క్వారంటైన్ కేంద్రంలో 106 మంది వలస కూలీలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్ రావటంతో వారిని ఇంటికి పంపించడానికి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు.

ఏడాదిగా అభివృద్ధి పనులు చేయలేకపోయాం: మంత్రి పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.