ETV Bharat / state

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో పిడుగు పాటుకు గురై వ్యక్తి మరణించాడు. బొబ్బిలి పురపాలక అధ్యక్షుడు మురళీ కృష్ణ, ఎస్సై ప్రసాద్​ రావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

author img

By

Published : May 9, 2021, 9:48 PM IST

person died
పిడుగు పడి వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన రమణ (42) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పశువులను మేతకు తీసుకెళ్లి… తిరిగి ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగింది. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

వ్యక్తి ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొబ్బిలి పురపాలక అధ్యక్షుడు మురళీ కృష్ణ, ఎస్సై ప్రసాద్​ రావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన రమణ (42) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పశువులను మేతకు తీసుకెళ్లి… తిరిగి ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగింది. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

వ్యక్తి ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొబ్బిలి పురపాలక అధ్యక్షుడు మురళీ కృష్ణ, ఎస్సై ప్రసాద్​ రావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి:

శభాష్ పోలీస్.. కరోనాతో మృతి చెందిన వృద్ధుడికి అంత్యక్రియలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.