లాక్డౌన్ నేపథ్యంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కోమరాడ మండలం కంచరపాడు గ్రామంలోని గిరిపుత్రులు ఆకులనే మాస్కులుగా పెట్టుకున్నారు. కరోనా నుంచి తప్పించుకునే మార్గంగా.. ఈ విధానాన్ని పాటించారు.
ఇదీ చూడండి: