ETV Bharat / state

మాస్కులు పెట్టుకున్నారిలా..! - ఏపీలో కరోనా మరణాలు

కరోనా భయం అడవితల్లి నీడలో ప్రశాంత జీవనం సాగించే గిరిపుత్రులనూ వెంటాడుతోంది. విజయనగరం జిల్లా కంచరపాడు గ్రామంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న గిరిజనులకు ఆకులే మాస్కులయ్యాయి.

leaf masks at kancharapadu in vizianagaram
కంచరపాడులో గిరిజనుల ఆకుల మాస్కులు
author img

By

Published : Apr 18, 2020, 8:24 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కోమరాడ మండలం కంచరపాడు గ్రామంలోని గిరిపుత్రులు ఆకులనే మాస్కులుగా పెట్టుకున్నారు. కరోనా నుంచి తప్పించుకునే మార్గంగా.. ఈ విధానాన్ని పాటించారు.

ఇదీ చూడండి:

లాక్​డౌన్ నేపథ్యంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కోమరాడ మండలం కంచరపాడు గ్రామంలోని గిరిపుత్రులు ఆకులనే మాస్కులుగా పెట్టుకున్నారు. కరోనా నుంచి తప్పించుకునే మార్గంగా.. ఈ విధానాన్ని పాటించారు.

ఇదీ చూడండి:

మారువేషంలో జేసీ.. అధిక ధరలపై ఆరా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.