ETV Bharat / state

పాఠశాల భవనం పైకప్పుపడి కూలీ మృతి

author img

By

Published : Jun 15, 2020, 7:43 PM IST

పాఠశాల భవనం పైకప్పు మీదపడి కూలీ మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

labour worker died due to damage of building in chittoor dst punganoor
labour worker died due to damage of building in chittoor dst punganoor

చిత్తూరు జిల్లా పుంగనూరులో పాత పాఠశాల భవనం పైకప్పు పడి దినసరి కూలీ మృతిచెందాడు. నాడు నేడు పథకంలో భాగంగా నూతన భవనాల నిర్మాణ పనుల నిమిత్తం స్థానిక బసవరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పాతభవనాల గోడలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో కిటికి పైకప్పు మీదపడి కూలీ ఆనందకుమార్ (38) మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో పాత పాఠశాల భవనం పైకప్పు పడి దినసరి కూలీ మృతిచెందాడు. నాడు నేడు పథకంలో భాగంగా నూతన భవనాల నిర్మాణ పనుల నిమిత్తం స్థానిక బసవరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పాతభవనాల గోడలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో కిటికి పైకప్పు మీదపడి కూలీ ఆనందకుమార్ (38) మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి: సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.