ETV Bharat / state

ఆగి ఉన్న లారిలో అగ్ని ప్రమాదం

ఆగి ఉన్న లారి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

author img

By

Published : Aug 17, 2019, 12:18 PM IST

ఆగి ఉన్న లారి నుంచి ఓక్కసారిగా మంటలు
ఆగి ఉన్న లారి నుంచి ఓక్కసారిగా మంటలు

భోగాపురం జాతీయ రహదారి సుందరి పేట కూడలిలో ఆగి ఉన్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో వాడేసిన బ్యాటరీలు ఉన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని హైవే మొబైల్ వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్లే రహదారిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కాసేపు, ట్రాఫిక్ అంతరాయం జరిగింది. సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది త్వరితగతిన మంటలు ఆర్పివేశారు.

ఆగి ఉన్న లారి నుంచి ఓక్కసారిగా మంటలు

భోగాపురం జాతీయ రహదారి సుందరి పేట కూడలిలో ఆగి ఉన్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో వాడేసిన బ్యాటరీలు ఉన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని హైవే మొబైల్ వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్లే రహదారిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కాసేపు, ట్రాఫిక్ అంతరాయం జరిగింది. సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది త్వరితగతిన మంటలు ఆర్పివేశారు.

ఇదీ చూడండి

కశ్మీర్​: ఐదు జిల్లాల్లో అంతర్జాల సేవల పునరుద్ధరణ

Intro:విశాఖపట్నం జిల్లా నక్కపల్లిమండలం ఒడ్డి మెట జాతీయ రహదారిపై వ్యాన్ ఢీ కొని 8 మంది కూలీ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా జాతీయ రహదారిపై మరమ్మతులు చేసే సిబ్బంది. విశాఖపట్నం వైపు వెళ్లాడుతున్న వ్యాన్ అదుపు తప్పి కూలీల పైకి దూసుకు వచ్చిన ట్లు స్థానికులు తెలిపుతున్నారు. గాయ పడిన వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది..Body:VConclusion:B
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.