
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలసలో కోవిడ్ సెంటర్ను నూతనంగా ప్రారంభించారు. కోవిడ్ సెంటర్లు సాలూరు నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో మూడు మండలాల ప్రజలకు అందుబాటులో ఈ కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 90 కరోనా కేసుల నమోదయ్యాయని డాక్టర్ పి.వీ లక్ష్మీ తెలిపారు. ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇవీ చదవండి