ETV Bharat / state

సాలూరులో 3 రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీ - saluru byke rally

3 రాజధానులకు మద్దతుగా విజయనగరం జిల్లా సాలూరులో ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైకాపా కార్యకర్తలు విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ నినదించారు. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

byke rally for 3 capitals
సాలూరులో బైక్ ర్యాలీ
author img

By

Published : Jan 26, 2020, 9:26 PM IST

సాలూరులో బైక్ ర్యాలీ

సాలూరులో బైక్ ర్యాలీ

ఇదీ చదవండి: థాంక్యూ సీఎం.. మూడు రాజధానుల నిర్ణం మాకు ఆనందమే..

Intro:విశాఖపట్నం రాజధాని కావాలంటూ 3 రాజధానుల కు మద్దతుగా ఈరోజు విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇదే విధముగా రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే రాజన్న గారు పూలమాలవేసి రుBody:YdsConclusion:Gds
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.