సెల్ఫీ సరదా ఓ యువకుని నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట స్టేషన్లో గూడ్స్ బోగీపై ప్రశాంత్ అనే యువకుడు స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. తీవ్ర గాయాలపాలైన యువకుణ్ని విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం మృతి చెందాడు. ప్రశాంత్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు.
గూడ్స్ బోగీపై యువకుని సెల్ఫీ.. విద్యుత్ షాక్తో మృతి - విజయనగరంలో సెల్ఫీ తీసుకుంటూ యువకుని మృతి

సెల్ఫీ సరదా ప్రాణం తీసింది
15:19 June 02
సెల్ఫీ సరదా ప్రాణం తీసింది
15:19 June 02
సెల్ఫీ సరదా ప్రాణం తీసింది
సెల్ఫీ సరదా ఓ యువకుని నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట స్టేషన్లో గూడ్స్ బోగీపై ప్రశాంత్ అనే యువకుడు స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. తీవ్ర గాయాలపాలైన యువకుణ్ని విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం మృతి చెందాడు. ప్రశాంత్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు.
Last Updated : Jun 2, 2020, 4:09 PM IST