ETV Bharat / state

గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన దొండ రైతులు - vegitable farmers latest news update

పశ్చిమగోదావరి జిల్లాలో కూరగాయల రైతులు ఆందోళ చేపట్టారు. దొండకాయలను రోడ్డుపై పోసి గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు. కనీసం కూలీ ఖర్చులు రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

farmers protest
గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన దొండ రైతు
author img

By

Published : May 15, 2020, 4:45 PM IST

గిట్టుబాటు ధరలు కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లాలో కూరగాయల రైతులు రోడ్డెక్కారు. లింగపాలెం మండలం వేములపల్లిలో దొండ రైతులు రహదారిపై ఆందోళన చేపట్టారు. దొండకాయలు రహదారిపై పోసి నిరసన వ్యక్తం చేశారు. కూరగాయల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటసాగు చేస్తున్నా కనీసం కూలీ ఖర్చులు సైతం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్​లో కిలో దొండకాయలు 20 రూపాయలకు అమ్ముడు పోతుంటే రైతుకు కనీసం రెండు రూపాయలు కూడా దక్కడం లేదని రైతులు వాపోయారు.

గిట్టుబాటు ధరలు కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లాలో కూరగాయల రైతులు రోడ్డెక్కారు. లింగపాలెం మండలం వేములపల్లిలో దొండ రైతులు రహదారిపై ఆందోళన చేపట్టారు. దొండకాయలు రహదారిపై పోసి నిరసన వ్యక్తం చేశారు. కూరగాయల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటసాగు చేస్తున్నా కనీసం కూలీ ఖర్చులు సైతం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్​లో కిలో దొండకాయలు 20 రూపాయలకు అమ్ముడు పోతుంటే రైతుకు కనీసం రెండు రూపాయలు కూడా దక్కడం లేదని రైతులు వాపోయారు.

ఇవీ చూడండి...

పాడె కట్టి.. శవాన్ని మోసిన ముస్లింలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.