ETV Bharat / state

'కబ్జా ఆపకుంటే.. కలెక్టర్​ను కలుస్తా' - latest news in visakha

విశాఖపట్నం జిల్లా పెందుర్తి గ్రామం సర్వే నెంబర్ వన్​లో ఉన్న చెరువును ఎమ్మెల్యే అదిప్ రాజు కబ్జా చేశారని తెదేపా నాయకులు ఆరోపించారు. చెరువును జేసీబీతో పూడ్చి ఆక్రమణకు పాల్పడుతున్నారని చెప్పారు. కబ్జా ఆపకపొతే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్​ను కలిసి విషయం చెప్తామని మాజీ ఎమ్మెల్యే బండారు అప్పలనాయుడు చెప్పారు.

ysrcp mla kabja water body at pendurthi said by tdp ex mla
కబ్జా అయిన చెరువు పరిశీలస్తున్న పెందుర్తి మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : Jan 1, 2020, 1:01 PM IST

కబ్జా అయిన చెరువు పరిశీలస్తున్న పెందుర్తి మాజీ ఎమ్మెల్యే

కబ్జా అయిన చెరువు పరిశీలస్తున్న పెందుర్తి మాజీ ఎమ్మెల్యే

ఇదీ చూడండి

కొత్త ఏడాదిలో సెన్సెక్స్‌ లక్ష్యం@50,000

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.