ETV Bharat / state

40 రోజుల ప్రశాంతతను పోగొట్టారంటూ మహిళల ధర్నా

40 రోజులపాటు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వం ఆ ప్రశాంతతను పోగొట్టిందని విశాఖ మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు తెరవడానికి వీల్లేదంటూ ధర్నాకు దిగారు.

author img

By

Published : May 5, 2020, 2:51 PM IST

women protest against wine shops in vizag
విశాఖలో మద్యం షాపులు తెరవొద్దంటూ మహిళల ధర్నా
40 రోజుల ప్రశాంతతను పోగొట్టారంటూ మహిళల ధర్నా

విశాఖపట్నంలో మద్యం దుకాణాలు తెరవద్దంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఆరిలోవలోని తోటగరువు ప్రాంతంలో ఉన్న మందు షాపుల వద్దకు పెద్దసంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు.

మద్యం లేక 40 రోజులపాటు ప్రశాంతంగా ఉన్నామని.. ఇప్పుడు ప్రభుత్వం వాటిని తెరవటంతో గొడవలు, ఇబ్బందులు మొదలయ్యాయని వాపోయారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

మద్యం దుకాణాల ముందు 'గురువులకు' విధులా..?

40 రోజుల ప్రశాంతతను పోగొట్టారంటూ మహిళల ధర్నా

విశాఖపట్నంలో మద్యం దుకాణాలు తెరవద్దంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఆరిలోవలోని తోటగరువు ప్రాంతంలో ఉన్న మందు షాపుల వద్దకు పెద్దసంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు.

మద్యం లేక 40 రోజులపాటు ప్రశాంతంగా ఉన్నామని.. ఇప్పుడు ప్రభుత్వం వాటిని తెరవటంతో గొడవలు, ఇబ్బందులు మొదలయ్యాయని వాపోయారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

మద్యం దుకాణాల ముందు 'గురువులకు' విధులా..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.