ETV Bharat / state

వాల్తేర్ రైల్వే డివిజన్​ ఆదాయం రూ. 8843.84 కోట్లు

వాల్తేర్ రైల్వే డివిజన్​లో 2019-20 ఏడాదికి గానూ రవాణా, ప్రయాణికులు, జరిమానాల ద్వారా రూ. 8843.84 కోట్ల ఆదాయం సమకూరినట్లు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. లాక్​డౌన్ కారణంగా ఈ ఏడాది డివిజన్​లో ఆదాయం కొంత మేర తగ్గవచ్చని ఆయన వెల్లడించారు.

author img

By

Published : Apr 16, 2020, 1:43 PM IST

రూ. 8843.84 కోట్ల ఆదాయం
రూ. 8843.84 కోట్ల ఆదాయం

2019-20 ఏడాదిలో రవాణా, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చటం ద్వారా తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ 8,500 కోట్ల ఆదాయాన్ని గడించిందని డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. నాన్ ఫేర్ రెవెన్యూ పథకాల అమలుతో పాటు అన్​బుక్​డ్​ లగేజీ, టికెట్ తనిఖీ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ ద్వారా వచ్చిన ఆదాయం కలిపితే మెుత్తం ఆదాయం 8843.84 కోట్లుగా వెల్లడించారు. లాక్​డౌన్ కారణంగా ఈ ఏడాది ఆదాయం కొంత మేర తగ్గవచ్చని ఆయన వెల్లడించారు.

ఇదీచదవండి

2019-20 ఏడాదిలో రవాణా, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చటం ద్వారా తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ 8,500 కోట్ల ఆదాయాన్ని గడించిందని డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. నాన్ ఫేర్ రెవెన్యూ పథకాల అమలుతో పాటు అన్​బుక్​డ్​ లగేజీ, టికెట్ తనిఖీ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ ద్వారా వచ్చిన ఆదాయం కలిపితే మెుత్తం ఆదాయం 8843.84 కోట్లుగా వెల్లడించారు. లాక్​డౌన్ కారణంగా ఈ ఏడాది ఆదాయం కొంత మేర తగ్గవచ్చని ఆయన వెల్లడించారు.

ఇదీచదవండి

'హైకోర్టు తీర్పును తెదేపా రాజకీయం చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.