ETV Bharat / state

'అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్​ను సరఫరా చేయాలి'

author img

By

Published : Nov 12, 2020, 8:26 PM IST

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్​స్టేషన్ కార్యాలయంలో జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ ఆపరేషన్స్ విభాగం ఏవీవీ సూర్యప్రతాప్ సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులను అధిగమించి, నాణ్యమైన విద్యుత్​ను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

vizag superdent Engineer operation avv conducted meeting in narseepatnam
నర్సీపట్నంలో విద్యుత్ అధికారుల సమావేశం

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్​స్టేషన్​ కార్యాలయాన్ని జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ ఆపరేషన్స్ విభాగం ఏవీవీ సూర్యప్రతాప్ సందర్శించారు. డివిజన్ పరిధిలో ఏపీఈపీడీసీఎల్ చేపడుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే అంతరాయాలను తగ్గించి, నాణ్యమైన విద్యుత్​ను సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులకు ఆరు కోట్ల రూపాయలతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయాలని సూచించారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నూతన సబ్​స్టేషన్లను నిర్మించాలని కోరారు.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్​స్టేషన్​ కార్యాలయాన్ని జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ ఆపరేషన్స్ విభాగం ఏవీవీ సూర్యప్రతాప్ సందర్శించారు. డివిజన్ పరిధిలో ఏపీఈపీడీసీఎల్ చేపడుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే అంతరాయాలను తగ్గించి, నాణ్యమైన విద్యుత్​ను సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులకు ఆరు కోట్ల రూపాయలతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయాలని సూచించారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నూతన సబ్​స్టేషన్లను నిర్మించాలని కోరారు.

ఇదీచదవండి.

రొయ్యల చెరువుల వ్యర్థజలాలతో అన్నదాతకు కాలుష్య కష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.