ETV Bharat / state

గుజరాత్ నుంచి విశాఖ చేరుకున్న మత్స్యకారుల్ని కలిసిన కలెక్టర్

author img

By

Published : May 2, 2020, 7:33 PM IST

గుజరాత్ నుంచి విశాఖ చేరుకున్న మత్స్యకారులను క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. వారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. ఫలితాలను బట్టి వారిని హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్​కు తరలించనున్నారు.

vizag collector vinay chand visit fishemen who comes from gujarat
గుజరాత్ నుంచి విశాఖ చేరుకున్న మత్స్యకారుల్ని సందర్శించిన కలెక్టర్

గుజరాత్ నుంచి ప్రత్యేక బస్సుల్లో 418 మంది విశాఖ జిల్లాకు చేరుకున్నారు. ఈ మత్స్యకారుల్ని కలెక్టర్ వినయ్ చంద్ కలిశారు. పట్టణంలోని 4 కల్యాణ మండపాల్లో వీరిని ఉంచారు. కలెక్టర్ వినయ్ చంద్ మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి నుంచి నమూనాలు సేకరించి కొవిడ్ నిర్ధరణ పరీక్షలకు పంపించారు. పరీక్షా ఫలితాలు వచ్చేవరకు వారిని క్వారంటైన్​లో ఉంచనున్నారు. కరోనా ఫలితాలను బట్టి వారిని హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్​కు తరలించనున్నారు.

గుజరాత్ నుంచి ప్రత్యేక బస్సుల్లో 418 మంది విశాఖ జిల్లాకు చేరుకున్నారు. ఈ మత్స్యకారుల్ని కలెక్టర్ వినయ్ చంద్ కలిశారు. పట్టణంలోని 4 కల్యాణ మండపాల్లో వీరిని ఉంచారు. కలెక్టర్ వినయ్ చంద్ మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి నుంచి నమూనాలు సేకరించి కొవిడ్ నిర్ధరణ పరీక్షలకు పంపించారు. పరీక్షా ఫలితాలు వచ్చేవరకు వారిని క్వారంటైన్​లో ఉంచనున్నారు. కరోనా ఫలితాలను బట్టి వారిని హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్​కు తరలించనున్నారు.

ఇవీ చదవండి.. పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి అవంతి పాదాభివందనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.