లాక్ డౌన్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించేందుకు ఉన్న మార్గాలన్నింటినీ మూసివేశారు. రైల్వే స్టేషన్ను పూర్తిగా శానిటైజ్ చేయిస్తున్నారు. పలు రైళ్లను స్టషన్లో నిలిపి ఉంచారు. ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్లో ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి వివరిస్తారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా రెండో దశ