ETV Bharat / state

పింఛను పుస్తకాలు పంచిన ఎమ్మెల్యే అమర్నాథ్

author img

By

Published : Jun 23, 2020, 9:54 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి విజయరామరాజుపేటలో పింఛను పుస్తకాలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పంపిణీ చేశారు.614మందికి పుస్తకాలను ఎమ్మెల్యే పంచారు.అర్హులందరికీ పింఛను ఇస్తామని అందరూ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

visakha dst mla amarnath  distributes penstion books
visakha dst mla amarnath distributes penstion books

అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లి విజయరామరాజుపేటలో 3, 4 వార్డు సచివాలయాల్లో నూతనంగా మంజూరైన 614 మందికి పింఛన్ పుస్తకాలను అందజేశారు. అర్హత ఉన్న వాళ్లు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లి విజయరామరాజుపేటలో 3, 4 వార్డు సచివాలయాల్లో నూతనంగా మంజూరైన 614 మందికి పింఛన్ పుస్తకాలను అందజేశారు. అర్హత ఉన్న వాళ్లు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చూడండి

విశాఖ‌లో కొవిడ్‌ బాధిత బాలుడికి శస్త్ర చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.