ETV Bharat / state

విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు - Eastern Naval Headquarters republic day celebrations news

విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో ఐఎన్​ఎస్​ సర్కార్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. నౌకాదళ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు వైస్​ అడ్మిరల్​ జైన్ శుభాకాంక్షలు తెలిపారు. మార్చ్​లో నిర్వహించే మిలన్ - 2020ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. దేశ రక్షణ దృష్ట్యా కొన్ని రోజుల పాటు స్మార్ట్​ఫోన్​కు దూరంగా ఉండాలని అన్నారు. ఈ వేడుకలో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Visakha at the Eastern Naval Headquarters republic day celebrations
విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో..గణతంత్ర వేడుకలు
author img

By

Published : Jan 26, 2020, 3:04 PM IST

విశాఖలో ఘనంగా గణతంత్ర వేడుకలు

విశాఖలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ఇదీ చదవండి:

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.