ETV Bharat / state

గుర్రాయి జలపాతంలో ఇంటర్ విద్యార్థి గల్లంతు

విశాఖ మన్యంలో గుర్రాయి జలపాతంలోకి స్నానానికి వెళ్లి ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. స్థానికంగా ఉండే గజఈతగాళ్ళు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు.

author img

By

Published : Aug 23, 2019, 7:46 PM IST

విద్యార్థి గల్లంతు
గుర్రాయి జలపాతంలో విద్యార్థి గల్లంతు... మృతదేహం లభ్యం

విశాఖ మన్యం గుర్రాయి జలపాతంలో స్నానానికి వెళ్లిన ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. సెలవు రోజు కావడంతో జలపాతంలో స్నానం చేయడానికి ఐదుగురు విద్యార్థులు గుర్రాయి జలపాతంకు చేరుకున్నారు. ముగ్గురు విద్యార్థులు జలపాతం బయట ఉండగా రవికిరణ్, మార్టిన్ స్నానం చేసేందుకు జలపాతం అంచుకు చేరుకున్నారు. ఇదే సమయంలో ప్రమాదవశాత్తు రవికిరణ్ జారిపోయి పడిపోయాడు. రవికిరణ్ ను రక్షించేందుకు తోటి విద్యార్దులు చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. జలపాతం 30 అడుగుల లోతు వరకు ఉండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు గాలింపు చేపట్టి, రవికిరణ్ మృతదేహం వెలికితీశారు. మృతుడు పెదబయలు మండలం కీముడుపల్లికి చెందినవాడిగా గుర్తించారు.

గుర్రాయి జలపాతంలో విద్యార్థి గల్లంతు... మృతదేహం లభ్యం

విశాఖ మన్యం గుర్రాయి జలపాతంలో స్నానానికి వెళ్లిన ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. సెలవు రోజు కావడంతో జలపాతంలో స్నానం చేయడానికి ఐదుగురు విద్యార్థులు గుర్రాయి జలపాతంకు చేరుకున్నారు. ముగ్గురు విద్యార్థులు జలపాతం బయట ఉండగా రవికిరణ్, మార్టిన్ స్నానం చేసేందుకు జలపాతం అంచుకు చేరుకున్నారు. ఇదే సమయంలో ప్రమాదవశాత్తు రవికిరణ్ జారిపోయి పడిపోయాడు. రవికిరణ్ ను రక్షించేందుకు తోటి విద్యార్దులు చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. జలపాతం 30 అడుగుల లోతు వరకు ఉండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు గాలింపు చేపట్టి, రవికిరణ్ మృతదేహం వెలికితీశారు. మృతుడు పెదబయలు మండలం కీముడుపల్లికి చెందినవాడిగా గుర్తించారు.

ఇది కూడా చదవండి.

పోలీసుల అదుపులో పిల్లల కిడ్నాప్​ ముఠా.. 9మంది అరెస్ట్​

Intro:


Body:Ap-tpt-78-23-gangrepe badhithula kanneellu-Av-Ap10102


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామానికి చెందిన ఓ ఇంజనీరింగ్వి ద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ కు సంబంధించి పూర్తిస్థాయి న్యాయం జరగలేదని బాధితురాలు, ఆమె తల్లి శుక్రవారం ముదివేడు పోలీస్ స్టేషన్ వద్ద కన్నీళ్ల పర్యంతమయ్యారు. మా పరిధిలో మేము బాధితులకు తగిన న్యాయం చేశామని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై నిర్భయ కేసు పెట్టాలని బాధితులు అడిగారు .బాధితులు నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్ చేయడం సరికాదని ,బాధితురాలు మేజర్ అయినందున నిర్భయ కేసు వర్తించదని పోలీసులు సమాధానమిచ్చారు. నిందితులను అరెస్టు చేసి ఉంటే చూపెట్టాలని అడిగారు. నిందితులు ఉన్నతాధికారుల విచారణలో ఉన్నారని పోలీసులు సమాధానమిచ్చారు.
తగిన న్యాయం జరిగే వరకు పోరాడతామని పేర్కొంటూ స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయారు.


R.sivareddy kit no 863 tbpl
8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.