ETV Bharat / state

చోడవరంలో వెలుగు ఉద్యోగుల నిరసన ఉద్రిక్తం

author img

By

Published : Nov 9, 2019, 2:18 PM IST

Updated : Nov 9, 2019, 3:18 PM IST

విశాఖ జిల్లా చోడవరంలో వెలుగు ఉద్యోగులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగాల నుంచి తమను అన్యాయంగా తొలగించారంటూ... పెద్దసంఖ్యలో మహిళలు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కార్యాలయం ముందు బైఠాయించారు. 2 రోజుల నుంచి అక్కడే ఆందోళనను కొనసాగిస్తున్నారు. నిరసనను విరమించని కారణంగా.. పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వారిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసి... స్వచ్ఛందంగా నడుచుకుంటూ ఠాణాకు వెళ్లారు.

velugu-employees-protest-in-chodavaram
చోడవరంలో వెలుగు ఉద్యోగుల నిరసన ఉద్రిక్తం

చోడవరంలో వెలుగు ఉద్యోగుల నిరసన ఉద్రిక్తం
Intro:Ap_Vsp_36_09_VOA lu_arrest_Av_AP10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: వెలుగు వివోఎ ల ధర్నా చోడవరంలో ఉద్రిక్తత కు దారితీసింది. తమను తొలగించడాన్ని నిరసిస్తూ గురువారం నుంచి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశీ కార్యాలయం ముందు బైఠాయించారు. గురువారం రాత్రి కార్యాలయం వద్దే వివోఎ లు నిద్రపోయారు. శుక్రవారం ఉదయం కూడా బైఠాయింపు కొనసాగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసు ఇన్న స్పాక్టరు ఈశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ సంఖ్యలో వచ్చారు.
ఆరెస్టుచేసేందుకు పోలీసులు ఉద్యుక్తులవ్వడంతో విఎవోలు తామే స్వచ్ఛందంగా తరలివస్తామని చెప్పి పోలీసు స్టషేన్ నడిచి వెళ్లారు.
బైట్స్: వెలుగు వివోఎ లు.


Body:చోడవరం


Conclusion:8008574732
Last Updated : Nov 9, 2019, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.