ETV Bharat / state

గిరిజన హక్కులపై విద్యార్థుల ర్యాలీ

author img

By

Published : Aug 9, 2019, 7:22 PM IST

విశాఖ మన్యం పాడేరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, గిరిజన హక్కుల పై విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు.

tribal-students-rally-in-paderu-in-visakhapatnam-district
విశాఖ మన్యంలో గిరిజన విద్యార్థుల ర్యాలీ

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ను పురస్కరించుకుని గిరిజన విద్యార్దులు భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన హక్కులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విద్యార్దులు, గిరిజన సంఘాలు విశాఖ మన్యం పాడేరులో భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. ఆదివాసీ దినోత్సవాన్ని వియజవంతం కావాలని, అటవీ భూమీ హక్కుల కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.

ఇది చూడండి: లద్దాఖ్​లో జెండా ఎగరవేయనున్న ధోనీ..!

విశాఖ మన్యంలో గిరిజన విద్యార్థుల ర్యాలీ

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ను పురస్కరించుకుని గిరిజన విద్యార్దులు భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన హక్కులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విద్యార్దులు, గిరిజన సంఘాలు విశాఖ మన్యం పాడేరులో భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. ఆదివాసీ దినోత్సవాన్ని వియజవంతం కావాలని, అటవీ భూమీ హక్కుల కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.

ఇది చూడండి: లద్దాఖ్​లో జెండా ఎగరవేయనున్న ధోనీ..!

Intro:యాంకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఇంద్ర మార్కెట్ కు కు కు రా వైభవం తీసుకువచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు ఇందుకుగాను అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు పట్టణంలోని ప్రముఖ మార్కెట్ గత కొంతకాలంగా అధ్వానంగా తయారైంది ప్రధానంగా వర్షాలు పడితే ఇక్కడ ఉండలేని స్థితి ఏర్పడింది దీనికితోడు ఇక్కడి కూరగాయలు మాంసాహార విక్రయాలకు సంబంధించిన వృధా అంతా మార్కెట్ పరిసరాల్లోనే వేయడం అధ్వానంగా తయారైంది దీనికితోడు ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా మార్కెట్ లో లోపించి దోమలు ఈగలు పందులు పశువులకు నిలయంగా తయారయింది అయినప్పటికీ మార్కెట్లోకి వచ్చే వినియోగదారులు ఇది చిత్రం అనుభవిస్తూనే ఉన్నారు ఇటీవల కాలంలో. అధికారులకు దీనిపై ఫిర్యాదు అందడంతో నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు స్థానిక మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇతర అధికారుల బృందం మార్కెట్ మార్కెట్ ప్రాంగణాన్ని పరిశీలించింది ఇక్కడ పరిస్థితుల పై వ్యాపార వర్గాలు సివిల్ కాంట్రాక్టర్ మండల పరిషత్ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి ఇ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్డీవో తెలిపారు దీనిలో భాగంగానే ఇక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తక్షణమే తొలగించి బ్లీచింగ్ వంటివి గజ్జల్లో ఎందుకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. బైత్ 1) గోవిందరావు ( ఆర్డీఓ , "నర్సీపట్నం)


Body:NARSIPATNAM


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.