నాటుసారా తయారీతో ఆ గ్రామంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు. విశాఖ జిల్లా కశింకోట మండలం జమ్మాదులపాలెం శివారులో నాటుసారా తయారీ చేస్తున్న స్థావరాన్ని గుర్తించి… గ్రామ సర్పంచ్ కరక రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామస్తులు, మహిళలు కలిసి సుమారు 100 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. బెల్లం పులుపు డబ్బాలను తొలగించారు.
ఇదీ చదవండి