ETV Bharat / state

Vasireddy Padma: 'సంచైతను ఛైర్​పర్సన్ పదవి నుంచి తప్పించడం సరికాదు'

author img

By

Published : Jun 30, 2021, 10:15 PM IST

Updated : Jul 1, 2021, 1:13 PM IST

లింగవివక్షతకు తావిచ్చేలా ఉన్న మాన్సాస్ బైలాస్(mansas bylass) వల్ల తనకు అన్యాయం జరిగిందని... సంచైత(sachaitha) ఫిర్యాదు చేసినట్లు వాసిరెడ్డి పద్మ(vasireddy padma) తెలిపారు. ఈ విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని కోరారు.

state woman chairperson vasireddy padma
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

మాన్సాస్ బైలాస్(mansas bylass) వల్ల తనకు జరిగిన అన్యాయాన్ని సంచైత తమకు ఫిర్యాదు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ(vasireddy padma) అన్నారు. దీనిపై ఏ రకంగా వ్యవహరించాలన్నది నిర్ణయిస్తామన్నారు. సమానత్వం కోసం మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలు దక్కించుకుంటుంటే... బ్రిటీష్ కాలంలో ఉన్న అంశాల ఆధారంగా సంచైతను ఛైర్​పర్సన్(chair person) పదవి నుంచి తప్పించేలా వ్యవహరించడం సరికాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ విషయంలో సమానత్వంతో వ్యవహరించాలని సూచించారు.

మాన్సాస్ బైలాస్(mansas bylass) వల్ల తనకు జరిగిన అన్యాయాన్ని సంచైత తమకు ఫిర్యాదు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ(vasireddy padma) అన్నారు. దీనిపై ఏ రకంగా వ్యవహరించాలన్నది నిర్ణయిస్తామన్నారు. సమానత్వం కోసం మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలు దక్కించుకుంటుంటే... బ్రిటీష్ కాలంలో ఉన్న అంశాల ఆధారంగా సంచైతను ఛైర్​పర్సన్(chair person) పదవి నుంచి తప్పించేలా వ్యవహరించడం సరికాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ విషయంలో సమానత్వంతో వ్యవహరించాలని సూచించారు.

ఇదీచదవండి.

Sajjala: 'వైకాపా ప్రభుత్వం వచ్చాకే పోలవరం పనులు వేగవంతం'

Last Updated : Jul 1, 2021, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.