ETV Bharat / state

పాడేరులో రక్తదాన శిబిరం - Blood Bank Program in Paderu

విశాఖ మన్యం పాడేరు ఆస్పత్రిలో పోలీసులు రక్తదానం చేశారు.

పాడేరులో రక్తదానం శిబిరం ఏర్పాటు
author img

By

Published : Oct 16, 2019, 7:50 PM IST

పాడేరులో రక్తదానం శిబిరం ఏర్పాటు

విశాఖ మన్యం పాడేరు ఆస్పత్రిలో పోలీసులు రక్తదానం చేశారు. అమరుల సంస్మరణ దినం వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ రాజ్​కుమార్, సీఐ శ్రీనివాస్​తో పాటు.. పలువురు రక్తదానం ఇవ్వటానికి ముందుకు వచ్చారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు డీఎస్పీ రక్తమిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదని అన్నారు.

పాడేరులో రక్తదానం శిబిరం ఏర్పాటు

విశాఖ మన్యం పాడేరు ఆస్పత్రిలో పోలీసులు రక్తదానం చేశారు. అమరుల సంస్మరణ దినం వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ రాజ్​కుమార్, సీఐ శ్రీనివాస్​తో పాటు.. పలువురు రక్తదానం ఇవ్వటానికి ముందుకు వచ్చారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు డీఎస్పీ రక్తమిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదని అన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం చేసిన రక్షకభటులు

శివ. పాడేరు ఫైల్: Ap_vsp_76_16_dsp_donat_blood_pdr_av_ap10082(r) యాంకర్: విశాఖ మన్యం పాడేరు జిల్లా ఆస్పత్రిలో పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు డిఎస్పి రాజ్ కుమార్ సిఐ శ్రీనివాస్ ts పోలీస్ కానిస్టేబుల్ యువత రక్త దానం ఇవ్వడానికి ముందుకు వచ్చారు డి.ఎస్.పి యువతలో స్ఫూర్తి నింపేందుకు రక్తమిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రక్తదానం అన్ని దానాల కంటే గొప్పది అంటూ వివరించారు 24 గంటల్లోనే తయారవుతుందని చెప్పారు పాడేరులో ప్రారంభమయ్యే బ్లడ్ బ్యాంకు లో లో అందరూ రక్తదానం చేసి సహకరించాలని కోరారు. శివ,పాడేరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.