ETV Bharat / state

సింహాద్రి అప్పన్న హుండీ లెక్కింపు.. భారీగా ఆదాయం

author img

By

Published : Feb 20, 2021, 11:54 AM IST

విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదాయం కోటి రూపాయలు దాటిందని అధికారులు తెలిపారు. నూట రెండు గ్రాముల బంగారం, పది కేజీల వెండి సమకూరినట్లు చెప్పారు.

Simhadri appanna hundi income
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం

విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి హుండీ ఆదాయం లెక్కించినట్లు ఆలయ ఈవో డి.వెంకటేశ్వర్​ తెలిపారు. ముప్పై ఒకటి రోజులకు ఒక కోటి 61 లక్షల 90 వేల 277 రూపాయలు నగదు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగారం 102 గ్రాములు, వెండి 10 కేజీలు లభించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి హుండీ ఆదాయం లెక్కించినట్లు ఆలయ ఈవో డి.వెంకటేశ్వర్​ తెలిపారు. ముప్పై ఒకటి రోజులకు ఒక కోటి 61 లక్షల 90 వేల 277 రూపాయలు నగదు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగారం 102 గ్రాములు, వెండి 10 కేజీలు లభించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

'ఓటర్లకు లడ్డూలు పంచడంపై తితిదే వివరణ ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.