సింహాచలం ఆలయ ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణామాచార్యులను ఈవో ఎం.వెంకటేశ్వరరావు సస్పెండ్ చేశారు. అప్పన్న సన్నిధిలో చందనోత్సవం రోజున అనుమతి లేకుండా అంతరాలయంలోకి ఒక భక్తుడిని తీసుకెళ్లారనే ఆరోపణతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్లో భాగంగా ఆలయంలోకి ఎవరినీ అనుమతించలేదు. ఆలయంలోకి వెళ్లిన భక్తునిపై క్రిమినల్ కేసు పెడతామని ఈవో తెలిపారు.
ఇదీ చూడండి..