ETV Bharat / state

సింహాచలం ఆలయ ప్రధాన అర్చకుడి సస్పెండ్​ - lock down violations in simhachalam temple

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు సింహాచలం ఆలయ ప్రధాన అర్చకుడిపై సస్పెన్షన్​ వేటు పడింది. అప్పన్న చందనోత్సవం రోజున అనుమతి లేకుండా అంతరాలయంలోకి ఓ భక్తున్ని తీసుకెళ్లారనే ఆరోపణలతో ఆయనపై ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు.

సింహాచల ఆలయ ప్రధాన అర్చకుడి సస్పెండ్​
సింహాచల ఆలయ ప్రధాన అర్చకుడి సస్పెండ్​
author img

By

Published : Apr 28, 2020, 11:19 PM IST

సింహాచలం ఆలయ ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణామాచార్యులను ఈవో ఎం.వెంకటేశ్వరరావు సస్పెండ్​ చేశారు. అప్పన్న సన్నిధిలో చందనోత్సవం రోజున అనుమతి లేకుండా అంతరాలయంలోకి ఒక భక్తుడిని తీసుకెళ్లారనే ఆరోపణతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. లాక్​డౌన్​లో భాగంగా ఆలయంలోకి ఎవరినీ అనుమతించలేదు. ఆలయంలోకి వెళ్లిన భక్తునిపై క్రిమినల్​ కేసు పెడతామని ఈవో తెలిపారు.

ఇదీ చూడండి..

సింహాచలం ఆలయ ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణామాచార్యులను ఈవో ఎం.వెంకటేశ్వరరావు సస్పెండ్​ చేశారు. అప్పన్న సన్నిధిలో చందనోత్సవం రోజున అనుమతి లేకుండా అంతరాలయంలోకి ఒక భక్తుడిని తీసుకెళ్లారనే ఆరోపణతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. లాక్​డౌన్​లో భాగంగా ఆలయంలోకి ఎవరినీ అనుమతించలేదు. ఆలయంలోకి వెళ్లిన భక్తునిపై క్రిమినల్​ కేసు పెడతామని ఈవో తెలిపారు.

ఇదీ చూడండి..

కరోనా ఎఫెక్ట్: లాక్​డౌన్​తో ప్రజాజీవనం అస్తవ్యస్తం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.