నీటిని సంరక్షించాలని కోరుతూ...విశాఖ బీచ్ రోడ్లో ఇంజనీరింగ్ విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. విజ్ఞాన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఉదయపు నడకకు వచ్చేవారికి నీటి సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. బోర్లు అడుగంటుతున్నందున్న...ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్లాష్ మాబ్ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇదీచదవండి