ETV Bharat / state

మోపెడ్​ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి - visakhapatnam district latest news

టీవీఎస్ మోపెడ్​ను కారు ఢీకొట్టిన ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో మాదాల అర్జున్ అనే వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

road accident at singaraju peta in visakhapatnam district
మోపెడ్​ను ఢీకొన్న కారు... ఒకరు మృతి
author img

By

Published : Feb 23, 2021, 10:45 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్నం శివారు సింగరాజుపేట వద్ద టీవీఎస్ మోపెడ్​ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గొలుగొండ మండలం ఏది గైరంపేట గ్రామానికి చెందిన మాదాల అర్జున్ అక్కడికక్కడే మృతి చెందాడు. మోపెడ్​పై అర్జున్ సమీపంలోని గ్రామానికి వెళుతుండగా.. చింతపల్లి నుంచి నర్సీపట్నం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. రోలుగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్నం శివారు సింగరాజుపేట వద్ద టీవీఎస్ మోపెడ్​ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గొలుగొండ మండలం ఏది గైరంపేట గ్రామానికి చెందిన మాదాల అర్జున్ అక్కడికక్కడే మృతి చెందాడు. మోపెడ్​పై అర్జున్ సమీపంలోని గ్రామానికి వెళుతుండగా.. చింతపల్లి నుంచి నర్సీపట్నం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. రోలుగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

పాడేరు ఘాట్ రోడ్డులో డీజిల్ ట్యాంకర్ బోల్తా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.