భారతీయ జనతా పార్టీ విశాఖ లోక్సభ అభ్యర్థి పురందేశ్వరి విశాఖ తూర్పు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సుహాసిని ఆనంద్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో విశాఖ ఎంపీగా పని చేసిన తనను ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో ఏన్డీయే కూటమి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని... సర్వేల ఆధారంగా ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.
ఇదీ చదవండి
'ఇందిరను కీర్తించారు.. మోదీని ప్రశంసించరా?'